Home » india
భారత్ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ తెలిపారు.
అయితే మార్కెట్లలో వచ్చే బ్రాండ్ల ఉప్పులో అయోడిన్ చేర్చాలని ప్రభుత్వం నేషనల్ అయోడిన్ డెఫిసియన్సీ డిజార్డర్స్ కంట్రోలో ప్రోగ్రాంను చేపట్టింది. ఉప్పులో అయోడిన్ 30పీపీఎమ్ కంటే తక్కువ ఉ
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ అద్భుతంగా ఆడి చివరకు భారత్కు రజత పతకాన్ని అందించింది.
కొవిడ్పై పోరాడేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ అరుదైన ఘనత నమోదు చేసింది. ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది.
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల రాజ్యం రావడంతో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోతున్నారు.
పరాభవం వెంటాడుతున్నా ఆతిథ్య జట్టుపై పోరాడుతూనే ఉంది టీమిండియా. భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.