Home » india
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్తో కలిసి
భారత్ కు కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉందా? కొత్త వేరియంట్ డెల్టా కన్నా డేంజరా? కరోనా కొత్త వేరియంట్ భారత్ ని కుదిపేయనుందా? అంటే
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం
భారత్ తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది.
జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు.
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కరోనా స్థానిక దశకు చేరుకుంటోంది. ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. మహమ్మారి కాస్త ఎండెమిక్ స్టేజ్కు చేరుకుంటోందన్నారు.
ప్రపంచమంతా తాలిబాన్ల కుట్రల వెనుక పాకిస్తాన్ ఉందంటూ ఆరోపిస్తోన్న వేళ పాకిస్తాన్ చేసిన ఓ ప్రకటన అనుమానాలు నిజమే అనే సందేశాన్ని ఇచ్చింది.