Home » india
ఉత్తర శ్రీలంకలో తన అడుగులను విస్తరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉత్తరశ్రీలంకలో పెద్ద ఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపడుతున్న చైనా
అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులను చైనా, పాకిస్తాన్ నిశితంగా పరిశీలిస్తున్నాయని చైనాలోని పాకిస్తాన్ రాయబారి మొయిన్ ఉల్ హక్ అన్నారు. ప్రస్తుతం తాలిబన్ పాలన నడుస్తున్న అఫ్ఘానిస్త
వారాల వ్యవధిలో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని కొత్త ప్రొడక్ట్లతో రెడీ చేస్తుంది. రీసెంట్గా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్యూవీ కారును....
రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అందరికీ ఎంతో క్రేజ్. బుల్లెట్ బండిపై దూసుకెళ్లాలని, షికార్లు కొట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. భారత్ సహా ప్రపంచ మార్కెట్ లో మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవలే తన గెలాక్సీ A52s 5జీ స్మార్ట్ ఫోన్ను యూరప్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి
అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఏడాదిన్నర దాటింది.. ఇంకా కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభిస్తోంది. టీకాలు వచ్చినా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా..
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ