Home » india
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఓవైపు అప్ఘానిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రపంచదేశాలు... ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చలు జరపుతున్నాయి.
ఇటీవలే...ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా పలుకుతుంది. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి.
కరోనా కారణంగా ఆస్పత్రి పాలై చికిత్సలో భాగంగా సిస్టమిక్ కోర్టికోస్టెరాయిడ్స్, అదనపు ఆక్సిజన్, నాన్ ఇన్వాసివ్ లేదా ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ లేదా ఎక్స్ట్రా కార్పొరియల
ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని సర్వేలో తేలింది.
టీచర్స్ డే మన భారత్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5న జరుపుకుంటాం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డేను ఏఏ రోజున జరుపుకుంటారో తెలుసా?
మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం..ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన మహిళా మణిపూస భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే..
మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా పూర్తి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రోహిత్ సెంచరీకి మించిన స్కోరు, పూజారా హాఫ్ సెంచరీకి ధాటిన స్కోరుతో స్కోరు బోర్డును....
నాలుగో టెస్టు మూడోరోజు టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వికెట్లేమీ నష్టపోకుండా 43 రన్స్ స్కోరు దగ్గర రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది కోహ్లీ గ్యాంగ్.