Home » india
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది
ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్మస్క్కు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకం తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ...
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.
ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు దాని వెలుపల శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ నుండి ఎక్కువగా మనకి ఎదురవుతున్న బెదిరింపులను పరిగణనలోకి తీసుకుని ఇండియా మరింత బలీయంగా సిద్దమవుతుంది.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి రూ.20 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసి ఈ ఫోన్ మోడల్స్ రెడీ చేస్తున్నారట.
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ ఇండియాలో తమ కంపెనీ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మన దేశంలో రెండు ప్లాంట్లు కలిగిన ఫోర్డ్ రెండిటినీ మోసేసేందుకు సిద్ధమైంది.
యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ ఎయిర్ స్ట్రిప్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది దేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ స్ట్రిప్.
ఐదుసార్లు టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన ధోని టైటిల్ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్ మినహా రెండేళ్లుగా ...