Home » india
జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి దరఖాస్తు చేసుకుంది.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు.
అప్ఘానిస్తాన్ లో ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికలతో సహా రెడీ అయింది. కొందరినీ ఇండియాకు చేర్చిన తర్వాత
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు.
రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది.
ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను
ప్రస్తుతం అందరికి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. కోవిడ్ మూడో దశ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఇదే అలవాటు కొలకత్తా, పూణే, ధిల్లీ, నగరాలకు వ్యాపిస్తున్నట్లు తెల్చారు. సాధారణంగా దేశవాళిగా లభించే పిల్లి జాతులకన్నా ముద్దుగా, చూడటానికి అందం
అప్ఘాన్ ను తాలిబన్లు కైవసం కేసుకోవడంతో భారతదేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.
అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్ డ్రై ఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అఫ్గాన్ లో పరిస్థితి ఇలాగేకొనసాగితే ధరలు మరింతగా పెరగనున్నాయని వ్యాపారులు..