Home » india
భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్ను రేపటికి వాయిదా వేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో యూఎస్, యూకే మరియు ఇతర మార్కెట్లలో ప్రైమ్ డే ఆఫర్లు ఇచ్చింది. కానీ, భారతదేశంలో మాత్రం కొంత సమయం తర్వాత ప్రైమ్ డే ఆఫర్లను ఇచ్చింది అమెజాన్ ప్రైమ్. జూలై 26వ తేదీ నుంచి 27వ తేదీ వరకు భారతదేశంలో ప్రైమ్ డేను ఆఫర్లను ఉంచింది అమెజాన
ఎక్కడన్నా భిక్షగాళ్లు కనిపిస్తే ఓ రూపాయి అయినా వేయాలనిపిస్తుంది.కానీ భిక్షగాళ్లంతా తిండి లేక..ఉండటానికి ఇల్లు లేక అడుక్కుంటున్నారని అనుకోవద్దు. చాలామంది భిక్షగాళ్లు లక్షాధికారులు కోటీశ్వరులు అంటూ ఆశ్చర్యపోనక్కరలేదు. అలా ఇండియాలో ఉండే మ�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతోంద�
తెలంగాణలోని చారిత్రక దేవాలయం ప్రపంచ వారసత్వహోదా దక్కించుకుంది. తెలంగాణలోని పాలంపేటలో రామప్ప ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కో�
టోక్యో ఒలింపిక్స్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే 30 సంవత్సరాల్లో వచ్చే ఆర్థిక సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియాలో సంపద సృష్టి పేదవారి నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047కల్లా అమెరికా, చైనాలతో సమానంగా భారత్ ధనిక దేశ�
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.