Home » india
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేస
భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కు 100 కిలోమీటర్లు నడి వెళ్లింది ఓ పెద్దపులి. నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
ఐక్యరాజ్య సమితి ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ 2022-24కు ఇండియా ఎంపికైంది. 54మంది సభ్యులున్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కు హృదయం వంటిది. డెవలప్మెంట్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అంశాల్లో...
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
ఇండియన్ సిస్టమ్ చాలా బెటర్ అని పొగిడేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ అబ్దుర్ రెహమాన్. ఇండియాలో నిర్వహించే దేశీవాలీ క్రికెట్ వారి సక్సెస్ లో భాగం అని రెహమాన్ పొగిడేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇండియన్ సిస్టమ్ చూసి నేర్చోకోవా�
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది
వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అ