Home » india
కరోనా సంక్షోభంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ ఏడాది జరగబోయే T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)కి సమయం ఇచ్చింది.
అత్యంత చవకైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందా... అంటే... అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్ కోసం ఇకపై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వందల్లోనే రెండు డోసులు పూర్తయ్యేలా తెలుస్తోంది. వ్యాక్సిన్ ధరల విధానంపై ఇప్పటిక�
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.
పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 0.28 పెరిగి...రూ. 98.48కి చేరుకోగా..డీజిల్ ధర లీటర్ రూ. 0.30 పెరిగి..రూ. 93.38 అయ్యింది.
Sputnik V Vaccine: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి ఇచ్చింది. రష్యన్ కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీను ఇండియాలో తయారుచేసేందుకు పెట్టుకున్న అప్లికేషన్ కు అనుమతిచ్చింది డ్రగ్స్ కంట్రోలర్ జ�
కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయింది.
రికార్డు సమయంలో దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
50 రోజుల్లో టోక్స్ ఒలంపిక్స్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించి దేశపు సన్నాహాలపై గురువారం ప్రధాని సమీక్షించారు.
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేత�