Home » india
కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు.
India New Covid-19 Cases : భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశంలో నిత్యం రెండు లక్షలకు దిగువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 65వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 460 మరణాలు చోటు చేసుకున్నాయి. 46 రోజుల తర్వాత తక్కువ కేస�
విమానయాన ధరలు జూన్ 01వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి.
ఇటీవల11 రోజుల పాటు ఇజ్రాయెల్- గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి లోతైన దర్యాప్తు చేపట్టాలన్న వివిధ దేశాల డిమాండ్ కు భారత్ మద్దతు తెలిపింది.
కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్�
మన దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభించే చాన్సుందా? నవంబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా? అంటే, అవుననే అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
కరోనా గుప్పిట్లో చిక్కుకున్న భారత్ను వణికిస్తున్న మరో ప్రమాదం
దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి లైట్ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �