Home » india
One doctor for 1511 people in India : ఈ కరోనా పరిస్థితుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది గానీ దానికి తగిన వైద్య సిబ్బంది లేరు అనేది చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్లు తక్కువ రోగులు ఎక్కువ అయితే ఎలా ఉంటుందో ఈ కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష్యంగా కనిపిస్తున్న విషయం. ఇదే ఏదో మా
భారత్లో కరోనా కట్టడికి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్కు చెందిన సిటిజన్స్ కమిషన్ కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ.. యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్లో వ్యాసాన్ని ప్రచురించింది. ఇంద�
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థి
ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్ టైల్తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం కోలుకున్నాడు. 82ఏళ్ల కమార్బిడిటీస్ యాంటీబాడీస్ తీసుకుని బయల్దేరినట్లు చెప్పాడు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి 577మంది పిల్లలు అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెగుతున్న క్రమంలో చిన్నారుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది.
కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా.. 4వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం(మే 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వి�
భారత్ లో కరోనా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే..దేశంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడిపోతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ వేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నా కొరత. ఇంకోపక్క ఉపాధి క�
కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రి�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.