Home » india
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు.
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఎగుమతులు,దిగుమతుల విషయంలో ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థికవ్యవస్థలతో పోలిస్తే భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది
కొవిడ్ పై పోరాటంలో వ్యాక్సిన్లు త్వరితగతిన రెడీ చేయాలని సీరం సంస్థకు డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్కు తగ్గట్లు ప్రొడక్షన్ లేకపోవడం
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆదార్ పూనావాలా ఇండియా వ్యాక్సిన్ ఎగుమతిపై స్పందించారు. కొవీషీల్డ్ తయారుచేస్తున్న తమ సంస్థ.. ఇండియాను కాదని వ్యాక్సిన్లు..
టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి తెరలేపింది.
Covid Vaccine 9 Months : కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా ఎప్పుడు వేయాలి? ఎన్ని నెలల తర్వాత టీకా వేస్తే మంచిది? ఎంత సమయం తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) కేంద్రానికి కీలక సిఫ�
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్�