Home » india
దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ�
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది.
భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్ కు అయినా పేరు ఉంటుంది కదా.. కానీ మన భారతదేశంలో ‘పేరు లేని’ ఓ రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? నిజమేనండీ..ఆ రైల్వే స్టేషన్ కు పేరు ఉండదు. దీంతో ఆ రైల్వే స్టేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ వేరియంట్.. B.1.617 ఇదే. మీడియాలో విస్తృతంగా దీన్ని ఇండియన్ వేరియంట్ అంటూ ప్రచారం జరుగుతుంది.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
కోవిడ్ ఇండియావ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్ట్రేలియాకు వచ్చేవారికి ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో మే 15 నుంచి....
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.