Home » india
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
కరోనా మహమ్మారిపై యుద్థం చేస్తోన్న భారత్ కు ఎథీరియం(క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫాం) సహ వ్యవస్థాపకుడు విటాలిన్ బుటెరిన్(27) భారీ సాయం ప్రకటించాడు.
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది.
Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాయి. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి వ్యాక్సిన్ యొక్క ఉపయోగం గురించి ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక కొన్న
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒక శుభవార్త, మరొకటి విషాదకరమైన వార్త అన్నట్లుగా ఉంది భారతదేశంలోని కరోనా కేసులు, మరణాల పరిస్థితి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయనీ..అదే సమయంలో కరోనా మరణాలు పెరుగటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత రెండు వార్లాల్లో 50వేలమంది ప�
కరోనా థర్డ్ వేవ్ భారత్ కు రాకుండా ఉండాలంటే..యజ్ఞం చేయండి అంటూ పిలుపునిచ్చారు మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్. భారతదేశానికి కరోనా మూడో వేవ్ రాకుండా ఉండాలంటే ప్రజలు నాలుగు రోజుల పాటు యజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉషా ఠాకూర్.