Home » india
భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..
ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇండియన్ మార్కెట్లో అత్యంత పాపులర్ అవడమే కాకుండా రెగ్యూలర్ సేల్స్ లో టాప్ లో ఉంది హోండా యాక్టివా. 20 సంవత్సరాల్లో దీని మ్యాన్యుఫ్యాక్చర్ 2.5కోట్ల...
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది.
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.
సొంత వాహనాలను మొబైల్ కోవిడ్ వార్డులుగా మార్చివేశారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన యువకులు.
ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడీ క్రైసిస్ నుంచి అన్ని దేశాలను బయటపడేసిది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచం అంచుల్లో ఉన్న వాళ్ల దాకా వ్యాక్సిన్ చేరినప్పుడే.. మహమ్మారిని గెలవగలం. కానీ.. కోవిడ్ టీకాలపై ప్రపంచ దేశాల మధ్య కొ�
కరోనావైరస్ మహమ్మారి విజృంభణతో అల్లాడిపోతున్న భారతదేశానికి సాయం చేసేందుకు బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ సీసాలను 10వేల వరకు భారత ప్రభుత్వ ప్రతినిధికి అందించింది.
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.