Home » india
NEET EXAM కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా నీట్ పీజీ ఎగ్జామ్ ను మరోసారి వాయిదా వేసింది. కరోనా రెండో దశ ఉదృతి నే�
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది.
ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి రావొద్దని అక్కడ ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించింది. దానిని అతిక్రమించి ..
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
భారత్లో కరోనా ప్రళయం సృష్టిస్తోంది. వైరస్ తుపాను దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా భారత్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.
భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది.
భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలతో దేశం అల్లాడిపోతోంది. కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి. దొరికినా ఆక్సిజన్ లేని దుస్థితి. దీంతో రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మృతదేహాలను కాల్చటానికి కట్టెలు కూడా కొరతగా ఉన�
మహాకుంభమేళా.... దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడుతున్న భారత్కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. అటు ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవడం నిపుణులను సైతం కలవర పెడుతుంది.
మహమ్మారి ఒకటే.. కానీ, రూపాలు మాత్రం అనేకం.. అవునే.. కరోనావైరస్ మహమ్మారి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు