Home » india
కొవిడ్ 19 సెకండ్ వేవ్ అంతకుముందెన్నడూ లేని పరిస్థితులను చవిచూపిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముందుగానే లాక్డౌన్ ప్రకటించడంతో ...
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భారత్ విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఆక్సిజన్ అవసరాలను ప్రభుత్వాలు పసిగట్టలేకపోయాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇండియాపై కరోనా మృత్యు పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే దాదాపు 3 వేల 300 మంది కరోనాతో చనిపోయారు.
APPLE CEO కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లిపోతున్న భారత్ కు సాయమందించేందుకు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్,ఇన్ఫోసిస్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఆక్సిజన్�
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం... టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్క�
కరోనా విసిరిన పంజాకు భారత్ విలవిలాడుతోంది. కన్నుమూసి తెరిచే లోగా వందల మంది కోవిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతీ సెకనుకు సగటున 200 మంది కరోనా బారిన పడుతున్నారు.
దేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదా? కరోనా కట్టడికి లాక్డౌన్నే శరణ్యమా? విలయం సృష్టిస్తోన్న కరోనాకు మూకుతాడు వేయాలంటే లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
భారత్కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.
రోల్స్ రాయ్స్ కార్లు అత్యంత ఖరీదైనవే అదే స్థాయిలో అరుదైనవి కూడా. అందుకే అవి చాలా స్పెషల్. రోల్స్ రాయ్స్ 1906లో తయారైనప్పటి....