Home » india
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్.
భారత్ లో మే 11-15 మధ్య రోజుల్లో రోజుకి 33-35లక్షల యాక్టివ్ కేసులతో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడనుంది ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు.
కరోనా కష్టకాలంలో భారత్కు రష్యా సాయం
రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారి
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రుల దగ్గర కనిపించే దృశ్యాలు కలచివేస్తున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Oxygen, Remdesivir Antiviral Drug: దేశ రాజధాని ఢిల్లీతో సహా.. పలు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది. ఈ సమయంలో భారత్కు సాయం చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. కష్టంలో తోడుగా.. ఆదుకునేందుకు అంగీకరించింది. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోగా.. ఆసుప�
భారత్పై కరోనా మహమ్మారి భీకర దాడి కొనసాగుతోంది. రోజుకో రికార్డును బద్దలుకొడుతూ ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
UAE దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు గురువారం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తెలిపింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా అన�
దేశంలో రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" వియోగానికి భారత్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.