Home » india
భారత్లో కరోనా విస్తరిస్తూ ఉండగా.. పరిస్థితులు గతంతో పోలిస్తే.. ఇంకా దారుణంగా అయ్యేట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడు ఓ లెక్క అన్నట్లుగా మహమ్మారి ప్రళయరూపం చూపిస్తోంది. ఈ క్రమంలో.. దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే థియేటర్ల
2021 T20 World Cup: అక్టోబర్-నవంబర్లో భారతదేశంలో జరగబోయే 2021 టీ20 ప్రపంచ కప్ కోసం మొత్తం తొమ్మిది వేదికలను ఎంపికచేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). హైదరాబాద్తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగర�
భారత్లో ఆక్సిజన్ కొరత... విదేశాల నుండి దిగుమతి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. టీవీ మనలో ఓ భాగమైపోయింది. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా టెలివిజన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. మనకు ప్రధానమైన ఎంటర్ టైన్ మెంట్ అందేది టీవీ నుంచే కదా మరి. మరీ ముఖ్యంగా ఇంట్లోనే ఉండే గృహిణులకు, మ
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించాము అనుకున్న తరుణంలో.. మరోసారి మహమ్మారి విస్తరిస్తూ.. కునుకులేకుండా చేస్తుంది.. కరోనా కారణంగా ప్రతీ ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయి. �
దేశంలో ప్రతిరోజూ కొత్త కరోనా సోకిన వారి సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. దేశంలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2లక్షల 17వేల 353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమ�
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ బాంబు పేల్చారు. ప్రజల వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారాయన. కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చని చెప్పారు. అంతేకాదు రా