Home » india
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ(నూతల పాటి వెంకటరమణ) నియామకం ఖరారైంది. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్నాథ�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్
Indias First Female Commentator ChandraNaidu Passes Away : భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు తన 88 కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రనాయుడు ఆదివారం (ఏప్రిల్ 4,2021)న ఈ లోకాన్ని విడిచారు. ఇండోర్లోని తన నివాసంలో ఆమె తన తుది శ్వాసను విడిచారు. క్ర�
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. భారతదేశంలో వారం రోజులుగా రోజుకు సగటున 68,969 కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అమెరికాలో సగటున 65,753 నమోదు చేయగా, బ్రెజిల్ వారం వ్యవధిలో రోజుకు 72,151 కొత్త కేసులను నమోదు చేసింది. ఈ ప్రకారంగా చూస్తుంటే..
భారత్లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. కొత్త కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 1,2021)
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 80వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం, 500లకు చేరువగా మరణాలు నమోదవడం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే దేశంలో మరోసారి ల�
భారత్ నుంచి పత్తి,చక్కెర దిగుమతికి బుధవారం పాకిస్తాన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే,24గంటల్లోనే పాకిస్తాన్ ప్రదానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యూటర్న్ తీసుకున్నారు.
దేశంలో కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తోన్న సమయంలో భారత్ తీసుకున్న మరో పెద్ద నిర్ణయం అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ను కేంద్రం మరింత విస్తృతం చేసింది.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�