Home » india
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇ�
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తాయి అనుకున్నా.. ఇంకా కూడా ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యాలో తయ
భారత్ను టీకా కొరత కొనసాగుతుంది. వ్యాక్సిన్ కొరత మధ్యే టీకా మహోత్సవ్ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులు తగ్గిపోవడంతో.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్లో కరోనా సెకండ్వేవ్ దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది.
విదేశాలకు ఎగుమతి చేసి దేశంలో కొరత వచ్చేలా చేశారని మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
దేశంలో కరోనావైరస్ మమమ్మారి రెచ్చిపోతోంది. ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనక
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అవుతోంది. వైరస్ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బున�
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్లో కోవిడ్ సెకండ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.