Home » india
భారత్ను కరోనా మహాప్రళయం ముంచేస్తోంది. వైరస్ ఉప్పెన దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలో మరే దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత్లో కరోనా కేసులు రికార్డయ్యాయి.
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటి�
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలోదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది.
ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్ లు మాత్రమే ఉన్నాయి. డబుల్ మ్యుటెంట్ చిన్నపిల్లల్లో...
23 % corona Vaccine Wastage : ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క వ్యాక్సిన్ అందుబాటులో లేక కొన్ని చిన్న చిన్న దేశాలు కష్టాలు పడుతుంటే..భారత్ లో మాత్రం వ్యాక్సిన్లు వృథా అ�
Coronavirus live updates: కరోనా తుఫాన్లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేస�
కరోనా సెకండ్వేవ్తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది.
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
హాంకాంగ్ విమానాయాన శాఖ ఆదివారం కీలక ప్రకటన వెల్లడించింది. అంతేకాకుండా తాము పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ విమానాలను