Home » india
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి త్వరలో ఏర్పడనుందా?
దేశంలో కరోనా కంట్రోల్ తప్పింది. గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.
భారత్లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.
సిరీస్ ఫైట్కు టీమిండియా - ఇంగ్లాండ్ రెడీ అయ్యాయి. ఇండియా - ఇంగ్లీష్ టీమ్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది. సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటి.. పొట్టి క్రికెట్లో రెండు సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా..
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండవచ్చని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతుండగా.. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని న్యాయశాఖకు సిఫార�
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో
కోవిడ్ మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేదు. అన్ని చోట్ల రెచ్చిపోతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏపీలోనూ కరోనా తీవ్రత పెరిగింది. రోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగ�