Home » india
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. దేశంలో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనలను ఆ దేశ సైన్యం తీవ్రంగా అణచి వేస్తోంది.
దేశంలో కరోనా మరోసారి పడగ విప్పింది. పల్లె , పట్నం తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో మరోసారి దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరు కదా? ప్రపంచ నంబర్ వన్ జట్టుపై సిరీస్ గెలిస్తే వచ్చే కిక్కు అలాగే ఉంది ఇప్పుడు భారత జట్టుకు.. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి ఐదో టీ20లో భార�
టెస్టుల్లో పిచ్లు కీలక పాత్ర పోషించి టీమిండియా ఆధిపత్యం సాధ్యపడిందేమో.. టీ20ల్లో మాత్రం అంత తేలిక కాదని ఇంగ్లాండ్తో సిరీస్ ఆరంభం నుంచి క్లియర్గా ఉంది. తొలి మ్యాచ్లోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం..
పాకిస్తాన్ ఆర్మీ హఠాత్తుగా శాంతిమంత్రాన్ని జపిస్తోంది. భారత్-పాక్ సంబంధాల విషయంలో గురువారం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నేషనల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ "జుటోబీ"తాజాగా చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది.
దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాడు.