Home » india
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఒకరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్�
india reports 26 thousand coronavirus new cases: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26వేల 291 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో(2021) నమోదైన అ�
India vs England, 2nd T20: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. ఇషాన్ అరంగ్రేటం మ్యాచ్లో అదరగొట్టడంతో.. భూవీ, శార్ధూల్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్.. �
దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులను తలచుకుంటూ..వారు చేసిన పోరాటాలను స్మరించుకోవాలనే మంచి ఉధ్ధేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. కుల మతాలకు అతీ�
ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగ�
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్ మీటింగ్లో భారత్ వ్యూహం ఫలించింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత్కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ని
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజు�