Home » india
అమెరికా నుంచి 30 ఆర్మ్ డ్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల భూ భాగం, సముద్రం తలంపై బలగాలపై ఒత్తిడి నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడ�
India Conveys Strong Objection To British Envoy Over Farm Laws Discussion మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో జరుగుతున్న రైతు నిరసనలు మరియు పత్రికా స్వేచ్ఛ అంశాలపై సోమవారం బ్రిటన్ పార్లమెంట్లో చర్చ చేపట్టారు. 90నిమిషాల పాటు ఈ అంశాలపై బ్రిటన
ఇంగ్లండ్తో జరగబోయే ఐదు టి 20 మ్యాచ్లకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక విషయంలో భారత జట్టు యాజమాన్యం అయోమయంగా ఉంది. ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ప్రారంభ సన్నాహాలు చేస్తుంది. ఎంపిక కోసం 19 మంది ఆటగాళ్ళు అందుబాటులో ఉండగా.. వీరిలో ప్�
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.
India in fourth place in child marriages : ఈ కంప్యూటర్ యుగంలో కూడా బాల్యవివాహాలు జరుగుతుండటం విచారించదగిన విషయం. బాల్యవివాహాలకు అడ్డకు కట్ట వేయటానికి చట్టాలు ఉన్నా అవి యదేచ్ఛగా జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్దిలో దూసుకుపోతోందని పాలకు చెప్పే భారతదేశంతో బాల్య �
దేశంలో రిజర్వేషన్లు ఎంత ఉండాలి? 50 శాతం లోపు ఉండాలా? లేక 50 శాతానికి మించి ఉండాలా? ఇప్పుడు ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. దీంతో దేశంలో రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్టాపిక్గా మారింది.
భారత్లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 క�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి.
ఇంగ్లండ్తో జరిగిన నాల్గో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఐసీసీ ర్యాకింగ్స్లో టాప్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ను కోహ్లి సేన వెనక్కి నెట్లేసి.. అగ్రస్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా 122 రేటింగ్ పాయి�