Home » india
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ
MODI బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇం�
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా
త్వరలోనే భారత్లో సెమీ బుల్లెట్ రైళ్ల కూత పెట్టనున్నాయి. ఓ వైపు బుల్లెట్ రైళ్ల కోసం ప్రాజెక్టులు సిద్ధమవుతుండగా, మరోవైపు సెమీ బుల్లెట్ రైళ్ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. భారతీయ రైల్వే ఇటీవల 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీ బుల�
నిరంతరం ఏదో ఒకచోట కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ ప్రశాంతత లేకుండా చేస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్పై ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శల దాడికి దిగింది. మానవ హక్కుల సమాఖ్య వేదికగా పాకిస్తాన్పై ఇండియా విరుచుకుపడింది. 46వ సెషన్లో జమ్ముకశ్మీర్ అ�
this summer very hot: సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప�
china cyber attack on india: సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ
Power Facilities భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసింది. 9నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభణ క్రమంగా తొలుగుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో జగడం కొనసాగుతున్న సమయంలో
PM Modi : తనకు టీకా వేశారా ? వేసినట్లే తెలియలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2021, మార్చి 01వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు చేరుకున్న ఆయన..కరోనా (కోవాగ్జిన్) తొలి టీకా తీ�