india

    వ్యాక్సిన్ ధర రూ.250

    March 1, 2021 / 11:29 AM IST

    

    తొలి సారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

    March 1, 2021 / 08:54 AM IST

    PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో జాతీయవ్యాప్తంగా జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కొవాక్సిన్ ను ఆయన వే�

    తెలంగాణలో నేటి నుంచే సామాన్యులకు వ్యాక్సిన్!

    March 1, 2021 / 07:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతోంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్�

    భారత్, పాకిస్తాన్ మంచి మిత్రులుగా ఉండాలి.. అదే నా కల!

    March 1, 2021 / 06:59 AM IST

    Malala Yousafzai:బాలికలకు చదువు కోసం పోరాడి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నోబెల్ పురస్కారం అందుకున్న మలాలా యూసఫ్ జాయ్.. భారత్, పాకిస్తాన్ కలిసి ఉండాలని, మంచి స్నేహితుల్లా ఉండాలని, అదే తన కల అంటూ చెప్పుకొచ్చారు. దాయాది దేశాలు రెండూ సఖ్యతగా కలిసి మెలిసి ఉండడం

    అప్పుల ఊబిలో అమెరికా..భారత్ కు రూ.15లక్షల కోట్లు బాకీ

    February 28, 2021 / 08:53 PM IST

    usa అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అగ్రదేశం అమెరికా ఇప్పుడు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. వివిధ దేశాల వద్ద అమెరికా అప్పు పడిన మొత్తం 27.9

    రూ. 299 కే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

    February 28, 2021 / 05:32 PM IST

    BSNL : టెలికాం రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు రకాల ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. భారత టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ..బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడంతో విపరీతమైన పోట

    ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు దూరమైన కీలక ప్లేయర్

    February 27, 2021 / 02:17 PM IST

    Bumrah Released: ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా ఫేసర్ బుమ్రా దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘పర్సనల్ రీజన్స్ తో రాబోయే నాలుగో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ నాలుగో టెస్�

    ఏం చెప్తిరి..ఏం చెప్తిరి.. చలికాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న కేంద్రమంత్రి, సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

    February 27, 2021 / 11:12 AM IST

    fuel prices will come down as winter ends: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. మండిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తియ్యాలంటేనే వణికిపోతున్నారు. ధరల తగ్గింపు �

    ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియన్ విస్కీల హల్‌చల్

    February 27, 2021 / 07:45 AM IST

    Indian whisky: ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద ఆల్కహాల్ వినియోగదారిగా ఉంది. లండన్ ఆధారిత రీసెర్చ్ ఫామ్ చేసిన ఐడబ్ల్యూఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలసిస్ ఈ విషయం వెల్లడించింది. ఇండియాలో మోస్ట్ ఫేవరేట్ గా తీసుకుంటున్న స్పిరిట్స్ విస్కీ, వోడ్కా, జిన�

    ముందు శాంతి తర్వాతే ద్వైపాక్షిక సంబంధాలు..చైనాకు తేల్చిచెప్పిన భారత్

    February 26, 2021 / 03:36 PM IST

    INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో భారత విదేశీ వ్యవహార�

10TV Telugu News