Home » india
Kashmir భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంకకి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ఇమ్రాన్ ఖాన్… కొలంబో
NSA Doval కార్గిల్ యుద్ధం తర్వాత సరిహద్దులో శాంతి స్థాపనే ధ్యేయంగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ ఒప్పందానికి తూట్లు పొడుతూ ఎల్ఓసీ వెంబడి తరచూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండటం, భ�
పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వికెట్ నష్టపోకుండా 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది భారత జట్టు. భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేయగా.. తర్వాత రోహిత్ శర్మ మెరుపులు కారణంగా 7.4ఓవర్లలోనే టార్�
modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. తర్వాత ఇంగ్లండ్ బాలర్లను 81పరుగులకే చుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో.. ఇంగ�
Nirav Modi పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. నీరవ్ ను భారత్ కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం క�
corona new cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 వేల 738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 138 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు కేసులు రికార్డవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 16 వేలు దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ద
us honours activist anjali bharadwaj : అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డుకు భారత మహిళ …ప్రముఖ ఉద్యమకారిణి,సామాజిక వేత్త అంజలి భరద్వాజ్ ఎంపికయ్యారు. భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంప�
పింక్ బాల్ టెస్ట్లో ఫస్ట్ డే.. భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 48.4 ఓవర్లలోనే 112పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ సిబ్లీని డకౌట్ చేసిన ఇషాంత్ టీమిండియాకు శుభారంభం అం�
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ ఆటోమొబైల్ కంపెనీ బీఎమ్డబ్ల్యూ ఆర్ 18 క్లాసిక్ బైక్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని మార్కెట్ ధర రూ. 24లక్షలు. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 1902 సీసీ కాగా.. ఇందులో 6 గేర్లు ఉంటాయి. రెయిన్, రోల్, రాక్�