Home » india
సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది.
భారత్లో కరోనా ఇంతగా వ్యాపించిపోవటానికి..ఇన్ని మరణాలు సంభవించటంపై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిని తక్కువగా అంచనావ�
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
Sonu Sood feels: సెకండ్ వేవ్ కారణంగా ఆస్పత్రులే కాదు.. స్మశానాల్లో కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఫస్ట్ వేవ్.. గతేడాది భారత్ని తాకినప్పటి నుంచి సోను సూద్ అవసరమైన ప్రజలకు సహాయం చేస్తూ మెస్సయ్యాగా మారిపోయారు. సెకండ్ వేవ్లో ప్రజలకు అవసరమైన సాయం చేస్తూ
దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి.
భారతదేశంలో COVID-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ కోసం ఒక్క డోసుకు రూ.700 నుంచి రూ.1500వరకూ వసూలు చేస్తున్నాయి. అది కూడా 18 నుంచి 44ఏళ్ల గ్రూపు వారు CoWINవెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న వివరాలు..
లాక్డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు