Home » india
India vs England: కరోనా చేసిన కనికట్టుకు క్రికెట్ వైభవం సగం తగ్గినట్లు అయింది. ఐపీఎల్ మ్యాచ్లు స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే కేవలం టీవీలలో చూసే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలనుకుంది బీసీసీఐ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ
Vaccine Maitri : వ్యాక్సిన్ మైత్రీతో భారత్ ప్రభ ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోతుంది. అమెరికా, రష్యా, బ్రిటన్ల తర్వాత వ్యాక్సిన్ తయారు చేసిన నాలుగో దేశంగా గుర్తింపు పొందడమే కాకుండా ఇతర దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు అందిస్తుండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా భ�
China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాది �
Corona vaccine for 10 lakh people : కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన దేశంగా భారత్ నిలిచింది. ఆరురోజుల్లో 10 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చిన తొలి దేశంగా భారత్ అవతరించింది. దేశవ్యాప్తంగా న�
Brazil : టీకా వ్యాక్సిన్ ద్వారా మరోసారి భారత్ తన బలాన్ని చాటుకొంటోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా..బ్రెజిల్ కు వ్యాక్సిన్ల సరఫరాకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం..బ్రెజిల్, మొర
India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో
errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్ఫ్లూ �
corona vaccine covaxin : కోవాగ్జిన్ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హైదారబాద్ కు చెందిన తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీకా తీసుకొనే ముందు…కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్దిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగ
India vs England : ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 4 టెస్టుల సిరీస్లో భారత్ తలపడనుండగా.. తొలి 2 టెస్టుల కోసం భారత్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. 18 మందితో కూడిన ఈ జట్టులో ఆల్రౌండర్ హా�
COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున�