Home » india
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 4న సంస్థ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి..నిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ ని వదులుకోండి అన్�
Gabba: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లో తిరుగులేని కంగారూలను 33ఏళ్ల తర్వాత ఓడించింది రహానెసేన. నాలుగో టెస్టులో చాకచక్యంగా ఆడి మూడు వికెట్ల తేడాతో గెలవడమే కాకుండా టెస్టు సిరీస్ ను గెలిచింది. ఇదే వేదికగా 1988లో ఓడిపోయ�
TEAM INDIA:టీమిండియా.. ఆసీస్ ను చిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన టెస్టుసిరీస్ లో చివరి మ్యాచ్ ను మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది.
Brisbane Test : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా ముందు టఫ్ టార్గెట్ నిలిచింది. ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు కంగారులు. బ్రిస్టేన్లోని గబ్�
Shardul -Sundar rescue act: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనూహ్య ప్రదర్శన కనబరుస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను టీమిండియా టెయిలెండర్లు శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్
Washington Sundar: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచ్లో ఇండియన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆట కనబరిచాడు. ఆదివారం తాను చేసిన ఫీట్ తో గంగూలీ సరసన చేరిపోయాడు. గబ్బా వేదికగా హాఫ్ సెంచరీ చేసి ఆకట్�
India holds world record for corona vaccine distribution : కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో టీకాను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. కరోనా వ్యాక్సినేషన్లో ఫ్రాన్స్, యూకే, అమెరికాను భారత్ అధిగమించిందన్న కేంద్ర వైద్య ఆరోగ్య
vaccine shots దేశవ్యాప్తంగా ఇవాళ(జనవరి-16,2020)ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియలో 16,755 మ
New coronavirus strain భారత్లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో తాజాగా మరో ఇద్దరు కొత్త రకం కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొత్త రకం కరోనా బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, బాధితులందరినీ నిర్బం