Home » india
మళ్లీ మన దేశంలోకి చిరుతలు రాబోతున్నాయి. ఆఫ్రికాకు చెందిన చిరుతలను మన దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి ఆఫ్రికన్ చి�
హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం �
హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టే
ప్రాణాంతక #coronavirus వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో ఇప్పటికే వందలామంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో అప్రమత్తమైన భారత అధికార యంత్రాంగం దేశంలో వైరస్ వ�
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రెండు రోజుల క్రితం ఓ అవార్డ్స్ పంక్షన్ లో వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాషనబుల్ గా ఉండటం తప్పు కాదు..నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకోవచ్చు కానీ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిం
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
కరోనా వైరస్…… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయ�
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 106మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా తెలియని అంశాలు ఉన్నాయ�
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్. ఇప్పటికే చైనాలో వందకు పైగా ప్రాణాలు కోల్పోగా ప్రపంచ వ్యాప్తంగా 3వేల మంది బలి అయిపోయారు. దీంతో చైనాకు ఇతర దేశాలకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. జనవరి 24నుంచి ప్రాణాంతక వైరస్ భయానికి భారత్లోని స్టాక్ మార్కెట్�