Home » india
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చైల్డ్ పోర్న్ వీడియోలు భారత్ నుంచే ఎక్కువయ్యాయట. ఐదు నెలలుగా దాదాపు 25వేల పిల్లల అశ్లీల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని రిపోర్ట్ లు చెబుతున్నాయి. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్�
న్యూజిలాండ్ గడ్డపై పర్యాటక జట్టు భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్తో 2-0ఆధిక్యానికి చేరింది టీమిండియా. తొలి టీ20లో 204పరుగుల లక్ష్యాన్ని చేధించిన కోహ్లీసేన.. రెండో టీ20లోనూ స్వల్ప లక్ష్యమైన 133పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చే�
భారతదేశ వ్యాప్తంగా 71వ రిపబ్డిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి…భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలై�
కివీస్ పర్యటనలో రెండో మ్యాచ్ కు భారత్ సిద్ధమైంది. ఈడెన్ పార్క్ వేదికగా కివీస్ జట్టు భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోసారి చేధనకు దిగి భ
ప్రత్యేక రోజులను పురస్కరించుకొని గూగుల్ స్పెషల్గా డూడుల్స్ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగానే 71వ గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ సిద్ధం చేసింది. కలర్ఫుల్గా ఉండడంతో పాటు భారత సంపద మొత్తాన్ని అందులో కనపడేల�
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. భారత దేశం గ
ఇండియా-పాకిస్తాన్ ల మధ్య మీడియేటర్ గా ఎవ్వరు అవసర్లేదని అంటున్నా మేం ఉన్నామంటూ సిద్ధమైపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహం చూపించడంతో భారత ప్రధాని అవసర్లేదని కొట్టిపారేశారు. మళ్లీ ఇప్పుడు నేపాల్ ముందుకొ�
కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 41కి చేరింది. హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్
1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న
71 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని కాథలిక్ చర్చి పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్చ్ బిషప్లతో కలిసి ఆందోళనలో పాల్గొంటుందని, ఆదివారం సామూహికంగా రాజ్యాంగం ఉపోద్ఘాతం చదవాలని విశ్వాసులను కోరారు.