Home » india
పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్కు ఆతిథ్యం వహించన�
కరోనా వైరస్ బారిన పడ్డ తొలి భారత జాతి మహిళ ప్రీతి మహేశ్వరి. ప్రాణాలతో పోరాడుతూ దానికి ఖర్చు అయ్యే కోటి రూపాయల ఆర్థిక సాయం కావాలని కోరుతోంది. చైనాలో ఉన్న ఆమె సోదరుడు మనీశ్ తపా ఒక అమెజాన్ ఉద్యోగి మాత్రమే. ఆర్థిక సాయం కావాలని బీజింగ్ లో ఉన్న భారత
పర్యటనలో తొలి గెలుపు.. టీ20 స్పెషలిస్టు శ్రేయాస్ అయ్యర్ అంచనాలు వదిలేసుకున్న మ్యాచ్ను విజేతగా నిలిపాడు. కివీస్ ఆశలపై నీళ్లు చల్లి 19ఓవర్లకు మ్యాచ్ ముగించాడు. 204పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(7) ఆరంభంలోనే రెండు ఓవర్లకే వ
కివీస్ గడ్డపై భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియమ్సన్(51; 26బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు)తో మెరుపులు కురిపిస్తే రాస్ టేలర్(54; 27బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ కొలీన్ మన్రో(59; 42బంతుల్లో 6ఫో�
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలను పోల్చారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్పై విరుచుకుపడింది భారత్. తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్తాన్ అలవాటుగా పెట్టుకుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది భారత్. కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్�