Home » india
రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార�
రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఆసీస్ పతనాన్ని శాసించిన టీమిండియా అదే జోరుతో సిరీస్ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. మూడు వన్డేల సిరీస్ను 1-1సమం చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగే చివరి వన్డేలో ఆస్ట్రేలియాను కోహ్లీసేన ఢీకొట్టనుంది. హ�
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
విమర్శలు ఎన్నొచ్చినా.. పెట్టుబడి పెడతాం ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నాడు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాలనే యోచనలో భాగమే ఈ ఉద్యోగాల కల్పన. ఇందులో భాగంగా భారత పర్యటనక�
టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ �
భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ �
రోహిత్ శర్మ మరో రికార్డును కొట్టేశాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్గా 7వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన ఘనత సాధించాడు. ఈ మైలు రాయిని రోహిత్ 137ఇన్నింగ్స్ లలోనే చేధించడం గమనార్హం. క్రికెట్ దిగ్గజం ఈ మైలురాయిని చ
టీమిండియా దూకుడు చూపించింది. తొలి వన్డే ఓటమికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలని రెచ్చిపోయింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు 341పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్(42; 44బంతుల్లో 6ఫోర్లు).. ధావన్(96; 90బంతుల్లో 13ఫోర్లు,
టీమిండియాలో ఆంధ్ర ప్లేయర్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ చోటు కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ భరత్ అనే యువ క్రికెటర్ను స్టాండ్ బై వికెట్ కీపర్ గా జట్టు మేనేజ్మెంట్ తీసుకుంది. మొదటి వన్డేలోనూ గాయం కా
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�