Home » india
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అ�
ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూఎస్ సహకారం�
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా.. అండర్ 19 వరల్డ్ కప్ని ఐదో సారి దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19నుంచి కాంపైన్ మొదలుకానుంది. నాలుగు సార్లు కప్ గెలిచిన విశ్వ విజేత.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార�
స్పేస్లోకి పంపేందుకు ఎట్టకేలకు నలుగురు ఆస్ట్రనాట్స్ను ఫైనల్ చేసింది భారత్. వీరంతా రష్యాకు వెళ్లి 11నెలల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి రష్యాలో శిక్షణ మొదలవ�
21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద�
భారతదేశంలో చాలామంది చిన్నారులను 4 ఏళ్లలోపే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో 4 ఏళ్లు రాగానే పిల్లలను ప్లే స్కూల్ పంపుతున్నారు. ఆ తర్వాత నర్సరీ, LKG, UKG అంటూ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఎందుకంటే పిల్లాడికి స్కూల్ అలవాటు కావాలనో లేదా మ�
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టాప్ రికార్డుల్లోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ తానే టాప్ గా ఉన్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్తో మ్యాచ్�