Home » india
భారత్ సిరీస్ కొట్టేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం సాధించి కప్పు దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. రెండో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో.. మూడో మ్యాచ్లో 78పరుగుల తేడాత
భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయి.
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్లో జట్టు కూర�
15 మంది విదేశీ ప్రతినిధులు ఇవాళ(జనవరి-9,2020) కశ్మీర్లో పర్యటిస్తున్నారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మ�
ఇక పెట్రోల్ దాచుకోవాల్సిందేనా ? మున్ముందు మరింతగా రేట్లు పెరుగుతాయా ? లేక పెట్రోల్ కొరత రావచ్చా ? ఇలా..అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే..అమెరికా..ఇరాన్..దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్క�
తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొం
2020ని విజయంతో ఆరంభించాలని టీమిండియా.. శ్రీలంకలు ధనాధన్ పోరుకు సిద్ధమైయ్యాయి. ఆదివారం జరగాల్సి ఉన్న తొలి మ్యాచ్ రద్దు అవగా మంగళవారం జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొట్టనుంది. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం.. ప్లేయర్లు పెర్ఫార్మెన్స్ మెరుగు�
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉం�
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంటర్టైనర్ అయిపోయాడు. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 రద్దు అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులంతా నిరుత్సాహానికి గురవుతున్నారనుకున్నారో ఏమో.. భజ�
భారతదేశంలో విద్యార్ధుల కంటే ఆవులే సురక్షితంగా ఉన్నాయని ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన హింసాత్మక ఘటనపై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వంపై �