Home » india
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమాని ఇచ్చిన క్రేజీ గిఫ్ట్కు ఇంప్రెస్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీకి గిఫ్ట్లు కొత్తకాకపోవచ్చు. ఒంటిపైనే కోహ్లీ ఫొటోను టాటూ వేయించుకున్న వారున్నారు. ఇలానే కోహ్లీ కోస�
గ్రహణాలు మానవ జీవితంపై ప్రభావాన్నిచూపిస్తూ ఉంటాయి. గ్రహణ సమయంలో కొందరు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే… మరికొందరు వైజ్ఞానికంగా తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకు
స్మృతి ఇరానీ పాత వీడియోతో ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్గా మారింది. 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ఓ ఈవెంట్లో మాట్లాడిన వీడియోలో కొద్ది సెకన్ల వీడియో.. అప్పట్లోనూ హడావుడి చేసింది. భారత మహిళలు భర్తలకు రెండు అడుగుల వెనుక �
ఫొటో కావాలంటే ఫొటో స్టూడియోల చుట్టూ తిరిగే రోజులు పోయి HD, DSLR కెమెరాలకు వచ్చాం. టెక్నాలజీ ఫార్వార్డ్ అయి అంతే క్వాలిటీ ఫొటోలు స్మార్ట్ ఫోన్లలోనూ వచ్చేస్తుంటే అంతకుమించి ఇంకేం కావాలి. పైగా అది ఆరువేలకే దొరుకుతుంటే సొంతం చేసుకోవాలని ఎవరికుండద�
తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. భారతీయ సినిమా ఇండస్ట్రీకే 2019 సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు. గతేడాది వసూళ్లు పరంగా సినిమాలు పెద్ద పెద్ద మార్క్లను సాధించలేకపోయాయి. 2019లో బాక్సాఫీస్ లెక్కలు ప్రకారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇండియాలో అవె
కొత్త సంవత్సరమంటే ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. మారుతున్న కాలంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అర్థరాత్రి వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం అంటే అదో అరుదైన సంధర్భం.. కొత్త సంవత్సరం�
దేశపు తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా బిపిన్ రావత్ బుధవారం(జనవరి-1,2020)న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రావత్ పేరును సోమవారం ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం ఆయన ధరించే దుస్తులు,పెట్టుకునే టోపీ,అలంకరించుకు
మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉంది. 2025 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష�
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�