Home » india
భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ�
బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్(బీజీబీ) చీఫ్ మేజర్ జనరల్ షఫీనుల్ ఇస్లామ్ NRCపై స్పందించారు. ఎన్నార్సీ అనేది భారత ప్రభుత్వ అంతర్గత విషయం. ‘ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అక్రమ వలసదారులు భారత్లోకి ప్రవేశిస్తే వాళ్లకు ముప్పు తప్పదు. అలా కాకు�
ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్కు మేరీ కోమ్కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి
ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని
ఏడాది కాలంలో భారత దేశంలో వైర్లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రప�
కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది.
సూర్యగ్రహణం ప్రారంభమైంది. గురువారం(డిసెంబర్ 26, 2019) ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది.
సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఇవాళ(2019 డిసెంబరు 26) ఏర్పడుతోంది. ఈరోజు ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరి�
భారత ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకొచ్చింది. మూడు పొరుగుదేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దయాది పాకిస్థాన్ కూడా మైనార్టీలకు మత స్వేచ్ఛకు తగినట్టుగా చట్