Home » india
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత్ ఆహ్వానం పలకనుంది. షాంగాయ్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వార్షిక సమావేశంలో భాగంగా ప్రభుత్వాధినేతల సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవ్వాలని ఆయనను కోరనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లోనే భారత్కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహు�
భారత్ టూర్లో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. భారత్పై 10వికెట్ల తేడాతో విజయేకేతనం ఎగురవేసింది. మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఆశలు గల్లంతు చేసింది. భారత్ నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఒక్క �
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబ్లీన్ పార్టనర్స్ సమర్పణలో ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ 1917 భారత్లో జనవరి 17న విడుదల కానుంది. శామ్ మెండీస్ దర్మకత్వంలో రూపొందిన వార్ డ్రామా సినిమానే 1917. ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్లోని రాజ్�
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని
భారత్తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద