Home » india
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు
2019లో గూగుల్లో అత్యధికంగా ప్రజలు సెర్చ్ చేసిన ప్రముఖుల లిస్ట్ ను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మొదటి స్థానంలోనిలిచారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్పై పా�
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్కు.. కోహ్లీసేనకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం.. మూడో టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ ను ఆడేయనున్నారు. బుధవారం నిర్ణయాత్మక మ్యాచ్కు ముంబైలోని వాంఖడే వేదిక కానుంది. ఈ సిరీస్లో భారత్కు గట్టి పోటీ కనిపిస్తుంది
ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలకు అంతుచిక్కడం లేదు. తోచిన మాదిరి చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని అతను బ్రేక్ తీసుకుంటున్నాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. మిగతా వాళ్లు
భారత క్రీడాకారుల ప్రతిభ ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుంది. మంగళవారం డిసెంబరు 10న ముగిసిన 13వ దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్షిప్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలు) పతకాలు గెలిచి అ�
దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ, దురదృష్టవశాత్తు మహిళల భద్రత అంశంపై మాట్లాడడం లేదన్నారు. ఉత్పత్తి
Vivo V17 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.22వేల 990కు 8GB RAM + 128GB storageతో వస్తుంది. రష్యా కంపెనీ తయారుచేసిన ఫోన్ అదే మోడల్తో ఇక్కడకు కూడా రానుంది. మల్టీ టర్బో మోడ్, వాయీస్ ఛేంజర్, ఏఆర్ స్టిక్కర్స్ ఫీచర్లు ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి. మిడ్ నైట్ ఓషన్ బ్లా�
ఏదో తప్పనిసరిగా యాండ్రాయిడ్ వాడాలి. మినిమం ఫీచర్లు ఉంటే చాలు పని గడిచిపోతుందనుకునే వాళ్ల కోసం రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎదురుచూస్తున్నాయి. టాప్ బ్రాండింగ్ కంపెనీలకు చెందిన ఈ మొబైల్ ఫోన్లు 4జీ కనెక్టివిటీతో సామాన్యుడికి సైతం అందుబ�
కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను �
కోహ్లీ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు కోహ్లీ. అనంతరం బ్యాటింగ్కు దిగిన పూరన్తో కలిసి సిమన్స్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సుందర్, జడేజా చెరో వికెట్ తీయగలిగారు.