Home » india
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి భారత మార్కెట్లలో రిలీజ్ అయిన Realme X2 Proలో కొత్త అప్ డేట్ వచ్చేసింది. ప్రత్యేకించి కెమెరా క్వాలిటీ మెరుగుదలపై ఈ కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ను కంపెనీ రిలీజ్ చేసింది. నవంబర్ OTA అప్డేట్ పేరుతో Realme X2 Proపై కెమెరా క్వాలిటీ ఆ
కర్బన ఉద్గారాలు, కాలుష్య మేఘాల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు శీతాకాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట అధిక వేడి ఉంటుంది. మాములుగా అయితే శీతాకాలం నవంబరు చివరి వారంలో దేశమంతా గజ గజ వణికించే చలి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వాత�
భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్షిప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్లో యుద్ధం లేదు.. శాంతి లేదు అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కారణంగానే భారత్లో ఇటువంటి వాతావరణం ఏర్పడిందన్నారు. డెఫ్కమ్ ఘటన సందర్భంగా ఉగ్రవాదం గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు. ‘
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత
పాకిస్తాన్ క్రికెటర్లు భారత డ్రైవర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. షహీన్ షా అఫ్రీదీ, యాసిర్ షా, నసీమ్ షాలను బ్రిస్బేన్ నుంచి హోటల్కు వెళ్లేందుకు భారత ట్యాక్సీ డ్రైవర్ కార్లో తీసుకెళ్లాడు. దిగిన తర్వాత డబ్బులు ఇస్తుండగా డ్రైవర్ తిరస్కరించాడ�
స్మార్ట్ ఫోన్ అంటే మెగా పిక్సెల్స్ రొటీన్ అయిపోయాయి. మార్కెట్లో ప్రతి ఫోన్ 12మెగా పిక్సెల్తో అందుబాటులో ఉండటంతో పిక్సెల్ దేనిలో ఎక్కువ ఉంటే దానికే మొగ్గుచూపుతున్నారు యూజర్లు. ఇటీవల నోకియా 41మెగా పిక్సెల్తో పునర్వైభవాన్ని దక్కించుకునే ప్�
బంగ్లాదేశ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా ఒక్కటే చెలరేగిపోయారు టీమిండియా పేస�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. �
రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పా�