Home » india
ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఇండియా నుంచి కొత్త Y సిరీస్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చేసింది. అదే.. Vivo Y19 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. రూ.13వేల 990లకే లభ్యమ్యే ఈ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గ్రేడియంట్ ఫినీష్ తో వచ్చిన ఈ వి�
ప్రపంచవ్యాప్తంగా TikTok యాప్ ఎంతో పాపులర్ అయింది. టిక్ టాక్ కంపెనీ అయిన బీజింగ్ ByteDance మరో సరికొత్త సర్వీసుతో ముందుకొస్తోంది. అదే.. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. బైట్ డాన్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ వచ్చే నెల (డిసెంబర్)లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసున�
విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో �
దేశీయ మార్కెట్లో ఆకాశాన్నంటిన బంగారం ధరలు గత 2 నెలల్లో రూ.2000 తగ్గింది. 2019, సెప్టెంబర్ మొదటి వారంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.40,000 ఉండగా, శుక్రవారం, నవంబర్ 15 శుక్రవారం నాటికి రూ.38,246 వద్ద నిలిచింది. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశవహ
ఒక్క టెస్టు మ్యాచ్ మినహాయించి బంగ్లాదేశ్తో భారత మ్యాచ్లు ముగిశాయి. ఈ సిరీస్ అనంతరం జరగనున్న వెస్టిండీస్ తో మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసేసింది భారత్. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు బీసీస�
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ S సిరీస్ నుంచి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Vivo S5 స్మార్ట్ ఫోన్. బీజింగ్లో లాంచ్ అయిన ఈ కొత్త ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్తో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు ఫోన్ల మధ్య ధర 300 యాన్స్ వ్యత్యాస�
టెస్టు సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కే విజయం దక్కింది. మూడు రోజుల పాటు సాగిన మ్యాచ్ లో టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 493పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చిన భారత్ను రెండు ఇన్నింగ్స్ లు ఆడిన బంగ
తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతు�
రాఫెల్ డీల్ లో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(నవంబర్-16,2019)బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వ�