Home » india
బీసీసీఐ డే అండ్ నైట్ టెస్టులకు ఆమోదం తెలియజేయడంతో టీమిండియా పింక్ బాల్ పట్టింది. బంగ్లాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అన్ని విభాగాల్లో దూకుడు సాధిస్తోన్న భారత్ సత్తా చాటుతోంది. ఈ మేర గంగూలీ చేసిన ట్వీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాన�
పింక్ బాల్తో భారత ప్లేయర్లు చితక్కొడుతున్నారు. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసిన టీమిండియా.. 174/3ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుతూ దూసుకెళ్తున్నారు. సెంచరీకి మించిన స్కోరుతో పలు రికార్డ
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ Vivo U20 లాంచ్ అయింది. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. Vivo U10 స్మార్ట్ ఫోన్తో సక్సెస్ సాధించిన వివో U సిరీస్ నుంచి మరో U20 మోడల్ మార్�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు భారత్దే ఆధిపత్యంగా నిలిచింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్ భేష్ అనిపించుకుంది. బంగ్లా బ్యాట్స్మెన్ను భారత్ గడగడలాడించింది. ఇషాంత్ శర్మ (5/22)తో విజృంభించాడు. �
మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ స్పిన్ బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సాంప్రదాయ బౌలర్ల చేతిలో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుందని కామెంట్ చేశాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి 8టెస్టులు, 37వన్డేలు ఆడిన కార్తీక్ క్వాలిటీతో కూడిన స్పిన్ �
అఫ్ఘనిస్తాన్కు అందిస్తున్న సహకారాన్ని అమెరికా విరమించుకుంటున్న వేళ భారత్ ఆపన్నహస్తం అందజేసింది. ఈ విషయం పట్ల అమెరికా ప్రభుత్వం భారత ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. 2001వ సంవత్సరంలో అమెరికా తాలిబాన్లపై పోరాటానికి దిగింది. అప్పటి నుంచి భారత్ వ�
బంగ్లా బోల్తా కొట్టినట్లేననిపిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైన చారిత్రత్మక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భారత పేసర్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బ్
అతి చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయి చరిత్ర సృష్టించాడు జైపూర్ కుర్రాడు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్న 21 సంవత్సరాల మయాంక్ ప్రతాప్ సింగ్ జడ్జిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 21 ఏండ్ల మయాంక్ ప్రతాప్ �
బ్లాక్ బస్టర్ పింక్ బాల్ టెస్ట్కు.. కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం జరగనుంది. భారత్, బంగ్లా మధ్య జరిగే ఈ చరిత్రాత్మక మ్యాచ్కు.. కోల్కతాలోన�