Home » india
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
బంగ్లాదేశ్ పై భారత్ విరుచుకుపడింది. ఒక్కరోజులో 413పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది భారత్. ఓవర్ నైట్ స్కోరు 86/1తో బరిలోకి దిగిన టీమిండియా స్కోరును మయాంక్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగాడు. రెండో రోజు �
వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్�
విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధి
ఇండోర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా బ్యాటింగ్ కు దిగి ఆచితూచి ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహ
భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య అయినా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందన�
టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా టాస్ ఓడిన
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పా
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సొంతగడ్డపై వరుసగా 12వ
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.