india

    టీ20 : బంగ్లాపై ఘన విజయం.. సిరీస్‌ భారత్ కైవసం

    November 11, 2019 / 02:01 AM IST

    కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్‌పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్‌ విజయం

    టీ20 : బంగ్లాదేశ్ టార్గెట్ 175 పరుగులు

    November 10, 2019 / 03:31 PM IST

    సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌,

    అయోధ్య తీర్పుపై పాక్ మంత్రుల ఆగ్రహం 

    November 10, 2019 / 06:36 AM IST

    అయోధ్యలోని వివాదాస్పద  రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు.  ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని  పాకిస్త

    దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

    November 10, 2019 / 02:13 AM IST

    అయోధ్య విషయంలో సంచలన తీర్పు వచ్చిన క్రమంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రామ జన్మ భూమి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పూజలు, ప్రార్థన

    సిరీస్‌పై గురి : భారత్ X బంగ్లాదేశ్ టీ 20 మ్యాచ్

    November 10, 2019 / 01:13 AM IST

    బంగ్లాదేశ్‌తో టీ20 పోరు అంటే భారత జట్టుకు ఏకపక్ష విజయం అని సిరీస్‌కు ముందు అంతా భావించారు. అయితే అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది. తర్వాతి సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్‌ సేన… 2019,

    ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ లో అయోధ్యతీర్పు

    November 9, 2019 / 10:11 AM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�

    కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

    November 9, 2019 / 09:15 AM IST

    సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�

    ధోనీ రికార్డుతో పాటు మరిన్ని దక్కించుకున్న రో’హిట్’ శర్మ

    November 8, 2019 / 08:04 AM IST

    తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.

    అంత తొందరెందుకు పంత్: గల్లీ క్రికెట్ అనుకున్నావా..

    November 8, 2019 / 05:14 AM IST

    టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో ఘోర తప్పిదంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుజరాత్ లోని రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ లో చేసిన పొరబాటుతో బంగ్లాదేశ్‌కు ఫ్రీ హిట్ వచ్చేలా చేశాడు. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌(29: 21 బంతుల్లో 4ఫోర

    రో’హిట్’.. దుమ్ము దులిపాడు

    November 8, 2019 / 12:57 AM IST

    తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్‌లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిచి�

10TV Telugu News