Home » india
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని భారత్ నిర్ణయించింది. భారత్ మినహా మిగిలిన 15 ఆసియా, పసిఫిక్ దేశాలు ఆ భాగస్వామ్య కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు సమీపంలోని నాంతాబురిలో స
దేశ రాజధాని ఢిల్లీలో ఉండలేమంటున్నారు. అక్కడ ఉండాలంటే వణికపోతున్నారు. దీనికి కారణం వాయు కాలుష్యం. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని దాదాపు 17 వేల మందిపై ఓ సర్వే నిర్వహించింది. గాలి నాణ్యత క్షీణించడంతో..40 శాతానికి �
ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత పర్యటనలో శుభారంభం నమోదుచేసింది. 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు టీ20ల సిరీస్లో బోణీ కొట్టింది. షార్ట్ ఫార్మాట్లో భారత
భారత పర్యటనలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తొలి టీ20 ఆడనున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కొత్త కెప్టెన్ మహమ్మదుల్లా నేతృత్వంలో బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ లేకపోయినప్పటికీ జట్టును చాలెంజింగ్
చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.
భారత్-బంగ్లాల మధ్య జరగనున్న తొలి టీ20కు ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ) స్టేడియం వేదిక కానుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరగనున్న క్రమంలో రెండో టీ20 గుజరాత్లోని సౌరాష్ట్రలో, మూడో టీ20 మహారాష్ట్రలోని విదర్భలో జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి టీ20క
జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ �
వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ