Home » india
విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ విమానాలకు పదే పదే అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ సీరియస్ అయ్యింది. నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. దీంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది పాక్. గగనతలంలోకి అనుమతి ఇవ్వకపోవడంపై ఇంటర్నేషనల్ సి�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ ద
దీపావళి పండుగ రోజున ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ భారత అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించే స్టీవ్ స్మిత్కు భారత్తో సత్సంబంధాలు ఉన్నాయి. �
బీసీసీఐ 39వ ప్రెసిడెంట్గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు. గతంలో పలు మార్లు వ్యక�
విదేశాల్లో మెడికల్ కోర్సు చదవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. విదేశాల్లో డాక్టర్ పూర్తి చేసి స్వదేశంలో ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తుంటారు. అందుకే చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే వైద్య విద్య కోసం పరుగులు పెడు�
రాబోయే టీ20 టోర్నమెంట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దూరంగా ఉంచడంతో రిటైర్మెంట్పై సందేహాలు పెరిగిపోయాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ జరుగుతున్నప్పటికీ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్ట్ కప్పైనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీ20 వరల�
బంగ్లాదేశ్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది. నవంబరు 3నుంచి జరగనున్న ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేర బీసీసీఐ గురువారం 15మందితో కూడిన జాబితా విడుదల చేసింది. జట్టులో కేరళ వికెట్
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ వచ్చేసింది. రాహుల్ ద్రవిడ్ కోచ్గా టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కెప్టెన్సీలో ట్రోఫీని దక్కించుకున్న భారత్.. మరో సారి టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్తో పాటు శ్రీలం�
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కీలకమైందట. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మాటను నొక్కి చెబుతున్నారు. ధోనీ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే మాట మరోసారి నిజమై�