Home » india
కొద్ది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మహీని మైదానంలో చూసేసరికి అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ధోని అతిథిగా విచ్చేశాడు. తన పేరిట ఉన్న పెవిలియన్ లో కూర్చు
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్టును రాంచీ వేదికగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా టాపార్డర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ మొదటి ఇన్నింగ్స్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం వేదికగా టీమిండియాలో ఉత్సాహాన్ని నింపేందుకు రానున్నాడు. ఈ �
రిలయన్స్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిలోకెల్లా అత్యధిక మార్కెట్ విలువతో రికార్డు నెలకొల్పింది. శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. మధ్యాహ్నం అవడానికి ముందు BSEలో ట్రేడ్ విలువ ర�
ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు మళ్లీ ఓడిపోయింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్ ఐదో సీడ్గా బరిలోకి దిగింది సింధు. ఈమె.. అన్ సె యంగ్ (కొరియా)తో తలపడింది. కానీ..రెండో రౌండ్లో పరాజయం చవి చూసింది. 40 నిమిష
కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియ�
బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోయినా దాదాపు ఖరారు అయిపోవడంతో అతనిని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాక�
కోల్ కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డోన్స్ వేదికగా జరగనున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని మోడీ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు నేతలకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ నుంచి ఆహ్వా�
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష
పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి పంజాబ్ చుట్టుపక్కల చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారత భద్రతా సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారని ఇంటెలిజె�